సీఎంఆర్ పేదలకు వరం:స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్

0
129 Views

వికారాబాద్: సీఎంఆర్ పేదలకు వరమని రాష్ట్ర స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వికారాబాద్ మండల పరిధిలోని లబ్ధిదారులకు సీఎంఆర్ చెక్కులతో పాటు షాది ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదల ప్రభుత్వమని పేదల సంక్షేమం కోసం పనిచేస్తుందని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.