25 లక్షల నగదు సీజ్ చేసిన పోలీసులు

0
16 Views

అరంతగిరిడెస్క్:ఎన్నికల కోడ్ అమలు సందర్బంగా తనిఖీలు చేపట్టిన సుల్తాన్ బజార్ పోలీసులు.కాచిగూడ చౌరస్తా వద్ద తనిఖీలు చేస్తున్న పోలీసులు టీవీఎస్ ఎలక్ట్రికల్ వాహనంపై వెళ్తున్న అనుఫ్ సోనీ అనే వ్యక్తిని వద్ద 25 లక్షల నగదును సీజ్ చేశారు.ఎలాంటి పత్రాలు లేకపోవడంతో నగదును సిజ్ చేసిన సుల్తాన్ బజార్ పోలీసులు.. ఐటీ అధికారులకు సమాచారం అందించమన్నారు.