ఫుడ్ పాయిజన్ గిలగిల కొట్టుకున్న విద్యార్థులు

0
15 Views

సంగారెడ్డి: సంగారెడ్డి బాలికల వసతి గృహంలో ఫుడ్ పాయిజన్ కావడంతో విద్యార్థినిలు తీవ్ర అస్వస్థత గురయ్యారు. ఉన్నచోటనే కింద పడిపోయి విద్యార్థులు గిలగిలా కొట్టుకోవడం కనిపించింది. సుమారు 20 మంది విద్యార్థులు అస్వస్థత వారిని నారాయణఖేడ్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మీరు ఒకసారి ఈ వీడియో చూడండి.