వికారాబాద్ యువ నాయకుడిని అభినందించిన రాహుల్ గాంధీ

0
23 Views

వికారాబాద్ : భారత్ జోడో పాదయాత్ర సందర్భంగా గత 16 రోజుల నుండి తెలంగాణ లో సాగిన పాదయాత్ర సంబంధించిన ఏర్పాట్లలో భాగస్వామ్యం అయినటువంటి సభ్యులతో ప్రత్యేకంగా వారిని రాహుల్ గాంధీ గ అభినదించి వారితో పోటో దిగారు.  ఇందులో   వికారాబాద్ కు చెందిన K.రంగరాజు  పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని మక్తల్ నియోజకవర్గంలోని గుడిబెలూర్ గ్రామంలో పాదయాత్ర ప్రారంభించి పాదయాత్ర ముగింపు జుక్కల్ నియోజకవర్గంలోని మద్నుర్ వరకు దాదాపు 375Km లు రాహుల్ గాంధీ తో ప్రయాణించి రాహుల్ గాంధీ గ సంబంధించిన ఏర్పాట్లు చేసిన తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ సభ్యులను రాహుల్ గాంధీ  ప్రత్యేకంగా అభినందించాారు.