చెరుకు పంటకు విత్తనాలు : గణేష్ షూగర్ ఫ్యాక్టరీ జీఎం కృష్ణమోహన్

0
16 Views

వికారాబాద్: చెరుకు పంటలు వేయాలనుకునే రైతులకు విత్తనాలు అందిస్తామని గణేష్ పూగర్ ఫ్యాక్టరీ జీఎం కృష్ణమోహన్ తెలిపారు. బుధవారం వికారాబాద్ మునిసిపల్ పరిధిలోని సామ రాం.
చందర్ రెడ్డి వ్యవసాయ పొలంలో రైతులకు చెరుకువంటపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అంతకు ముందు రాంచందర్ రెడ్డి చేసిన చెరుకు పంటను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.
ఈ సంవత్సరం చెరుకు ధర టన్నుకు రూ.3177 గాఉందని, చెరుకు క్రషింగ్ ఈ నెల 24 నుండి ప్రారంభవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పీల్డ్ మేనేజర్ ఎండీ తురబి అలీ, వికారాబాద్ డివిజన్  లోని
కరీంపూర్, బార్వాద్, మదనపల్లి, సర్పన్ పల్లి, ఎర్రపల్లి గ్రామ రైతులు పాల్గొన్నారు.