ఢిల్లీలో బీఆర్ ఎస్ భవన్ పనులు పర్యవేక్షించిన ఎంపీ

0
18 Views

న్యూ ఢిిల్లీ: ఈ నెల 14 న ఢిల్లీ లోని సర్దార్ పటేల్ మార్గ్ లో సీఎం కేసీఆర్  చేతుల మీదుగా ప్రారంభించే బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయ ఏర్పాట్లను సోమవారం తన సహచర ఎంపీలు, మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి తో కలిసి చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి పర్యవేక్షించారు. టీఆర్ఎస్ నుండి బీఆర్ఎస్ గా మారిన పార్టీ కార్యాలయాలు ఢిల్లీతో పాటు అన్ని రాష్ట్రాల్లో ఏర్పాటు చేయనున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం ఢిల్లీకి ముందుగానే వెళ్లానున్నారు.