ముఖ్యమంత్రిని కలిసిన శుభప్రద్ పటేల్

0
20 Views

న్యూఢిల్లీ: బీఆర్ఎస్ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవంలో భాగంగా ఢిల్లీ పర్యటనలో ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ను బుధవారం రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్ పటేల్ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. తెలంగాణ ఉద్యమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో శుభ్రత పటేల్ రాష్ట్ర సాధన కోసం అనేక ఉద్యమాలు చేసి జైలుకు సైతం వెళ్లి వచ్చిన వారిలో ఉన్నారు. కెసిఆర్ సైతం పలుమార్లు ఆయన ఉద్యమ స్ఫూర్తిని కొనియాడిన సందర్భాలు ఉన్నాయి.