బాలానగర్ లో దారుణం… 400 రూపాయల కోసం హత్య…

0
22 Views

వికారాబాద్ : బాలానగర్ లో దారుణం చోటు చేసుకుంది. 400 రూపాయల కోసం ఓ వ్యక్తిని హత్య చేశారు. కూలీలుగా పని చేసే కాశీరాం, శ్రీనివాస్ అనే ఇద్దరి మధ్య 400 రూపాయల కోసం వాగ్వాదం చోటు చేసుకుంది. నర్సాపూర్ చౌరస్తా రోడ్డు పక్కన ఫుట్ పాత్ పై నిలబడి ఇద్దరు గొడవపడ్డారు. శ్రీనివాస్ ను కర్రతో కొట్టి, అటుగా వెళ్తున్న లారీ కిందకు కాశీరామ్ తోసేశాడు. లారీ కిందపడి చెందిన శ్రీనివాస్ మృతి చెందాడు. పోలీసులు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.