సీఎం రేవంత్ రెడ్డి ని కలిసిన చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య

0
16 Views

వికారాబాద్: తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు ఎనుముల రేవంత్ రెడ్డిని చేవెళ్ల శాసనసభ్యులు కాలే యాదయ్య మర్యాదపూర్వకంగా కలిసిసారు.ఈ సందర్బంగా  ఇటీవలే చేవెళ్లకు మంజూరైన సిడిపి నిధులు మరియు ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు మంజూరు చేయాలని కోరడం జరిగింది. ఈ భేటీలో ఎటువంటి రాజకీయ కోణం లేదని ఆయన అన్నారు.