అంత్యక్రియలకు ఎస్ కే ఆర్ ట్రస్ట్ ద్వారా ఆర్థిక సాయం

0
26 Views

వికారాబాద్ : మర్పల్లి మండల పరిధిలోని మల్లికార్జున గిరి గ్రామనికి చెందిన అర్జున్  లక్ష్మి మరణించారు.. అట్టి విషయం గ్రామస్తుల ద్వారా తెలుసుకున్న ఎస్ కే ఆర్ ట్రస్ట్ చైర్మన్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ సనగారి కొండల్ రెడ్డి ఆమె అంత్యక్రియలకు 5 వేల రూపాయలు పంపించగా స్థానిక నాయకులు అశోక్ గ్రామస్తులతో కలిసి మృతురాలి ఇంటికి కుటుంబ సభ్యులకు ఎస్ కే ఆర్ పంపిన నగదును అందజేశారు..