భృంగీ ఇంటర్నేషనల్ స్కూల్ కాంప్లెక్స్ ఎన్నికలు

0
319 Views

వికారాబాద్:వికారాబాద్ భృంగీ ఇంటర్నేషనల్ స్కూల్లో బుధవారం స్కూల్ కాంప్లెక్స్ ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో ఎనిమిది మంది విద్యార్థులు పోటీ పడగా విద్యార్థులు ఉపాధ్యాయులు ఉత్సాహంగా పాల్గొన్నారు. నిక్షిప్తపాతంగా పకడ్బందీగా ఎన్నికలు విధులు నిర్వహించిన సిబ్బందికి పాఠశాల డైరెక్టర్ కుమారస్వామి అభినందించారు. విద్యార్థులకు ప్రజాస్వామ్యం యొక్క గొప్పతనం ఓటు హక్కు విలువను తెలిపేందుకు ఈ ఎన్నికలు నిర్వహిస్తుంటామని నాయకత్వ లక్షణాలు పెంపొందించడం ఈ కార్యక్రమం ఉద్దేశం అని డైరెక్టర్ కుమారస్వామి తెలిపారు