ఎమ్మెల్యే పై రాళ్ల దాడి లాఠీ చార్జి చేసిన పోలీసులు

0
14 Views

అనంతగిరి డెస్క్: కరీంనగర్ జిల్లా మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి కాన్వయ్ పై చెప్పుల దాడి జరిగింది. దీంతో పోలీసులు యువకులపై లాఠీఛార్జ్ చేయడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. డబల్ రోడ్డు నిర్మాణం కోసం  యువజన సంఘాల నాయకులుు  ధర్నా చేస్తున్న చేయగా స  జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కవ్వంపల్లి సత్యనారాయణ వారికి సంఘీభావం తెలిపారు. వారిని పోలీసులు అరెస్ట్ చేశారు.