కుక్క కాటుతో చికిత్స పొందుతూ బాలుడు మృతి

0
21 Views

అనంతగిరి డెస్క్(శామీర్ పేట,మేడ్చల్ జిల్లా):వీధి కుక్క దాడిలో గాయపడిన ఓ బాలుడు చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. బాధితుల కథనం ప్రకారం శామీర్ పేట మండల కేంద్రంలోని పెద్దమ్మ కాలనీకి చెందిన బాలు -రామేశ్వరి దంపతుల పెద్ద కుమారుడైన ప్రవీణ్(11) ఇంటి ముందు ఉండగా ఈనెల 18వ తేదీన వీధి కుక్క దాడి చేసి కరిచింది. తీవ్రంగా గాయపడిన నగరంలోని కోరంటి ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో మృతి చెందడు.