హొలీ పండగ రోజు విషాదం…నదిలో గల్లంతైన నలుగురు యువకులు మృతి

0
23 Views

అనంతగిరి డెస్క్: హోలీ పండుగ రోజు విషాదం చోటు చేసుకుంది. నలుగురు యువకులు నదిలో గల్లంతయ్యారు. కోమరం భీం జిల్లా కౌటల మండలంలోని తాటిపెల్లి సమీపంలోని వార్దా నదిలో హోలి రోజు ఈతకు వెల్లి నలుగురు యవకులు గల్లంతు కాగా వీరి ఆచూకీ కోసం గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారగా వారి  మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతులు కౌటల మండలం నదిమాబాద్ గ్రామనికి చెందిన సంతోష్, ప్రవీణ్, కమలకర్, సాయిగా గుర్తించారు.