222 Views
వికారాబాద్:శ్రావణమాసం మొదటి శనివారం పురస్కరించుకుని వికారాబాద్ పట్టణంలోని గంగారంకు చెందిన మహిళ సభ్యుల ఆధ్వర్యంలో హనుమాన్ చాలిస్ పారాయణం చేశారు.ఈ కార్యక్రమంలో మహిళ ,గ్రామస్తులు పెద్దఎత్తున పాల్గొని ఆంజనేయ స్వామి పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్ధ ప్రసాదాలు స్వీకరించారు.