ఆక్సిడెంట్ లో మరణించిన దూదేకుల ఇబ్రహీంకు బీజేపీ నాయకుల సాయం

0
218 Views

వికారాబాద్ (మర్పల్లి ) మర్పల్లి గ్రామానికి చెందిన దూదేకుల ఇబ్రహీం ఆక్సిడెంట్ కు గురై మరణించడంతో ఈ విషాదకర వార్త తెలుసుకున్న వికారాబాద్ జిల్లా బీజేపీ నాయకులు డాక్టర్ రాజశేఖర్   ఇబ్రహీం కుటుంబానికి రూ. 5000 ఆర్థిక సాయం అందజేశారు. వారికి  వికారాబాద్ జిల్లా బీజేపీ కార్యదర్శి మల్లేష్ యాదవ్ చేతుల మీదుగా డబ్బులను వారి ఇంటికి వెళ్లి అందజేశారు. ఈ కార్యక్రమంలో  మండల అధ్యక్షులు రామేశ్వర్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, లక్ష్మణ్, మధుకర్, యాదవ్ రెడ్డి, శాంత కుమార్, రవీందర్ రెడ్డి, ఆంజనేయులు, దామోదర్ తదితరులు పాల్గొన్నారు.