సీఎంను కలిసిన మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి

0
36 Views

అనంతగిరి డెస్క్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హైదరాబాద్ లోని ఆయన నివాసంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్థి మల్లు రవి, వివేక్, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ లతో పాటు షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాపరెడ్డి, సీనియర్ నేత కాశీనాథ్ రెడ్డి తదితరులు కలిశారు మాజీ ఎంపీ మల్లు రవికి నాగర్ కర్నూల్ పార్లమెంటు సీటు కేటాయించినందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు..