17 Views
వికారాబాద్ : వికారాబాద్ జిల్లా కేంద్రం లో అర్థరాత్రి లారీ భీభత్సం సృష్టించింది. పట్టణంలోని ఆలంపల్లి వద్ద ఒక్క సారిగా రోడ్డు పక్కన ఉన్న ఇంటిలోకి దూసుకెళ్లింది. భారీ శబ్దంతో నిద్రలో ఉన్న వారు భయంతో బయటకు పరుగులు తీశారు . ఈ జరిగిందా అని చూసే సరికి లారీ భీభత్సం కంటి ముందు కనిపించింది. సమాచారం అందికున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని లారీని బయటకు తీసే ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఈ ప్రమాదంలో ఎవరికి ఏమికాలేదు.