మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ కు కృతజ్ఞతలు తెలిపిన రఘువీర్ రెడ్డి

0
20 Views

వికారాబాద్ :  మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ ని పీసీసీ ప్రధాన కార్యదర్శి పట్లోళ్ళ రఘువీర్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిసి  కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్బంగా మాజీ మంత్రి ప్రసాద్ కుమార్ రఘువీర్ రెడ్డి కి అభినందనలు తెలియచేశారు. పార్టీ బలోపేతం కోసం మరింత బాధ్యతతో కృషి చేయలని అందరినీ కలుపుకొని ముందుకు వెళ్లాలని సూచించారు. నాపై నమ్మకం ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయనని, వికారాబాద్ లో మీ గెలుపే నా ప్రథమ కర్తవ్యం అని, మీ గెలుపు కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని రఘువీర్ రెడ్డి పేర్కొన్నారు.