మృతుని అంత్యక్రియలకు ఎస్ కే ఆర్ ట్రస్ట్ ఆర్థిక సాయం

0
11 Views

మర్పల్లి : మర్పల్లి మండల కేంద్రంలో గత మూడు రోజుల క్రితం భార్య చోటమ్మ అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందగా ఆమెను తలచుకుంటు మక్తుంసాబ్ ఆదివారం రాత్రి మృతి చెందాడు.. అట్టి విషయం తెలుసుకున్న ఎస్ కే ఆర్ ట్రస్ట్ చైర్మన్, వికారాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ సనగారి కొండల్ రెడ్డి గారు మక్తుంసాబ్ అత్యక్రియలకు పంపిన రూ.5 వేల నగదును డిసిసిబి డైరెక్టర్, సొసైటీ చైర్మన్ ప్రవీణ్ రెడ్డి గారు సొసైటీ వైస్ పసియుద్దీన్ గారి తో కలిసి మృతుడి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి రూ.5 వేలు అందజేశారు.. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్వీ మండలాధ్యక్షుడు మజార్, కిపాయత్ గ్రామస్తులు ఉన్నారు..