జీవితంలో విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఎంచుకోవాలి:కళాశాల ప్రిన్సిపల్ గీతాలక్ష్మీ పట్నాయక్

0
62 Views

వికారాబాద్:జీవితంలో విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఎంచుకోవాలని  వికారాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల డాక్టర్ పి వి గీతా లక్ష్మీ పట్నాయక్ అన్నారు.  బుదవారం వికారాబాద్ లో డిగ్రి కాళాశాల మెదటి సంవత్సరం విధ్యార్థులకు ఫ్రెషర్స్ డే సెలబ్రేషన్ నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో బాగంగా ఆమె ‘విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ..జీవితంలో విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఎంచుకోవాలని’తల్లిదండ్రులు మరియు అధ్యాపకుల మార్గదర్శకత్వంలో నడుచుకోవాన్నారు.అంతేకాకుండా 2021వ సంవత్సరంలో కళాశాల ప్రారంభించడం జరిగిందని గత మూడు సంవత్సరాల నుంచి ఈ కళాశాల కొనసాగుతోంది.సంస్కృతి సాంప్రదాయాలు విలువల పట్ల అవగాహన కలిగి ఉండాలని విద్యార్థుల సర్వతో ముఖాభివృద్ధికి  కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ శ్రీ సత్యనారాయణ రెడ్డి,’డాక్టర్ పి రవీందర్, రాధిక మేడం, మల్లయ్య, ఇతర అధ్యాపక అధ్యాపకేతరబృందం విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.