సీఎం కేసీఆర్ ని మర్యాదపూర్వకంగా కలిసిన రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్ పటేల్

0
16 Views

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో సీఎం కేసీఆర్ గారిని రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. శుభప్రద్ పటేల్ ను టైగర్ ఎలా ఉన్నావ్ అని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆత్మీయంగా పలుకరించారు. అనంతరం కాసేపు పలు అంశాలపై చర్చించారు. దేశంలోనే తెలంగాణను ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దిన ముఖ్య మంత్రి తెలంగాణ మోడల్ గా దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తారని శుభప్రద్ పటేల్ ఆశాభావం వ్యక్తం చేశారు.