తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రేస్ ఈ నెల 5 తేది సోమవారం 11 గంటల కు కలెక్టర్ కార్యాలయాల ముందు నిరసన

0
22 Views

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఈనెల 5వ తేదీ సోమవారం 11 గంటలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని కలెక్టరేట్లను ముందు ధరణి సమస్యలను పోడు భూముల సమస్యలు సంబంధించిన వాటిపై నిరసన కార్యక్రమం ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా మన వికారాబాద్ కలెక్టరేట్ నిరసన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పాల్గొంటారని మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ ఈరోజు జరిగిన విలేకరుల సమావేశంలో తెలిపారు
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ పార్టీ తరఫున క్షమాపణలు చెప్తున్నా అని ప్రసాద్ కుమార్ అన్నారు ఎందుకంటే ధరణి పోర్టల్ స్ట్రాటై రెండు సంవత్సరాల తర్వాత ఈ సమస్యల గురించి మాట్లాడుతున్నందుకని ఈ ధరణి సమస్యలపై లేట్ అయినా సరే కాంగ్రెస్ పార్టీ మాత్రమే పోరాడుతుందని మరి ఏ ఇతర పార్టీలు కూడా వీటి గురించి మాట్లాడడం లేదని అన్నారు ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రామ్మోహన్ రెడ్డి సుధాకర్ రెడ్డి రత్నారెడ్డి కిషన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు