జన్మదిన వేడుకలకు జడ్పీ చైర్ పర్సన్ సునిత రెడ్డి దూరం

0
10 Views

వికారాబాద్ జిల్లా: ఆర్భాటాలు, ఆడంబరాలకు దూరంగా ఉండే ప్రజా నాయకురాలు, గౌరవ జడ్పి చైర్ పర్సన్ పట్నం సునీతామహేందర్ రెడ్డి గారు ఈ సారి కూడా తన జన్మదిన వేడుకలకు దూరంగా ఉండనున్నారు. ఈ నెల 25న తన జన్మదిన వేడుకలు జరుపరాదని పార్టీ శ్రేణులకు, నాయకులకు, అభిమానులకు పిలునిచ్చారు. ఆ రోజు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పార్టీ కార్యకర్తల ఇళ్లల్లో జరుగుతున్న శుభకార్యాలకు హాజరుకానున్నారు. ఎవరు కూడా డబ్బులు ఖర్చుపెట్టి ప్లెక్సీలు, యాడ్స్ వేయొద్దని సూచించారు. తనకు శుభాకాంక్షలు చెప్పడానికి హైదరాబాద్ రావద్దని విజ్ఞప్తి చేశారు.
….*