26 Views
ఇబ్రహీంపట్నం : భూమి కోసం సొంత అన్నను తమ్ముడు చంపిన సంగటన ఇబ్రహీం పట్నం నియోజకవర్గంలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాల ప్రకారం……. ఇబ్రహీంపట్నం మండలం తుర్కగుడా లో దారుణం చోటు చేసుకుంది .
వారం రోజుల క్రితం కందాడ నర్సింహారెడ్డి ని చితక బాదిన సొంత తమ్ముడు జనార్ధన్ రెడ్డి గడ్డ పార తో విచక్షణ రహితంగా దాడి చేసి హత్య చేశాడు. జనార్దన్ రెడ్డి తో పాటు మరో ఇద్దరు ఉన్నట్లు సమాచారం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నర్సింహా రెడ్డి మృతి చెందాడు.