రంగారెడ్డి జిల్లా : జలమండలి నిర్లక్ష్యంతో మైలార్ దేవ్ పల్లి లో సరఫరా అవుతున్న కలుషిత జలాలు తాగి ఇద్దరు దుర్మరణమయ్యారు.. ఆఫ్రీన్ సుల్తానా (22) ఈరోజు మృతి చెందగా, నిన్న మంగళవారం...
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పాలన దేశం కోరుకుంటుందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మంగళవారం బిఆర్ఎస్పార్టీ జాతీయ కార్యాలయం ప్రారంభ కార్యక్రమంలో పాల్గొనటానికి మంగళవారం సాయంత్రం ఢిల్లీకి పయనమై వెళ్లారు. ఈ సందర్బంగా...
హైదరాబాద్: హైద్రాబాద్ మియాపూర్లో దారుణం చోటు చేసుకుంది. ప్రియురాలిపై సందీప్ అనే యువకుడు కత్తితో దాడి చేయగా అడ్డొచ్చిన తల్లికి కూడా గాయాలయ్యాయి.:హైద్రాబాద్ మియాపూర్ ఆదిత్యనగర్ లో మంగళవారం నాడు దారుణం చోటు...
ఇబ్రహీంపట్నం : భూమి కోసం సొంత అన్నను తమ్ముడు చంపిన సంగటన ఇబ్రహీం పట్నం నియోజకవర్గంలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాల ప్రకారం....... ఇబ్రహీంపట్నం మండలం తుర్కగుడా లో దారుణం చోటు...
వికారాబాద్: టీపీసీసీ ప్రధాన కార్యదర్శిగా ధారూరు మండల అధ్యక్షుడు రఘువీరారెడ్డిని నియమిస్తూ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఉత్తర్వులు జారీ చేసింది. రఘువీరారెడ్డి జిల్లా అధ్యక్ష పదవిని ఆశించినప్పటికీ జిల్లా అధ్యక్ష పదవిని...