అయ్యప్ప దేవాలయంలో పడి పూజ…నటరాజ్ ఆటపాటలతో అలరించిన చిన్నారులు.

0
14 Views

వికారాబాాద్ : వికారాబాద్ పట్టణంలోని బిటిఎస్ కాలనీలో అయ్యప్ప స్వామి ఆలయంలో అయ్యప్ప స్వామి 18 మెట్ల పడిపూజ  బిజెపి నాయకులు మధుసూదన్ రెడ్డి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుచిత్ సాక్షి శివానంద్ భరతనాట్యం చేస్తూ అయ్యప్ప స్వాములను అయ్యప్ప భక్తులను ఎంతో అలరించారు ఆ ఆ చిన్నారులు నాట్యం చేస్తుంటే భక్తులు స్వాముల ఎంతో సంతోషపోయారు చిన్నారులను చూస్తుంటే అయ్యప్ప స్వామి వచ్చి కళ్ళ ముందు ఆడినట్టు ఉందని భక్తులు సంతోషం వ్యక్తం చేశారు అనంతరం స్వామికి 18 మెట్లపై జ్యోతులు వెలిగించి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు ఏ చంద్రశేఖర్ సదానంద రెడ్డి మల్లారెడ్డి వెంకట రెడ్డి సుభాన్ రెడ్డి అయ్యప్ప స్వాములు నరసింహులు గౌడ్ రవి శర్మ యాదయ్య బాల్ రెడ్డి గోపాల్ నాగరాజుగౌడ్ శంకరప్ప స్వాములు పాల్గొన్నారు.