Devotional

21 నుండి వికారాబాద్ లో అతి రుద్ర మహయజ్ఞం

వికారాబాద్: వికారాబాద్ పట్టణంలో ఈ నెల 21 నుండి 27 వరకు అతి రుద్ర మహయజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని ఆధ్యాత్మీక సేవా మండలి సభ్యులు సుబాష్ పంతులు పేర్కొన్నారు. సోమవారం వికారాబాద్...

ప్రసాదంలో మత్తు మందు… బంగారం దోచుకెళ్లిన యువతి

తిరుపతి: తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో యువతి మోసం చేసింది. ప్రసాదంలో మత్తు మందు ఇచ్చి బంగారం దోచుకెళ్లిన ఘటన చోటు చేసుకుంది. బస్సులో యువకుడికి పరిచయమై లాడ్జికి తీసుకెళ్లిన యువతి అనంతరం ప్రసాదంలో...

శబరిమలై అయ్యప్ప దర్శనం సమయం పెంపు

శబరిమలై: శబరిమలై అయ్యప్ప స్వామిని దర్శించుకునేెందుకు అయ్యప్ప స్వాములు పెద్ద ఎత్తున తరలిరావడంతో  తంత్రి , దేవస్వామ్ బోర్డు , EO సంప్రదింపుల మేరకు దర్శన సమయం రోజుకు 18 గంటల నుండి...

తిరుమలలో తుఫాన్ ఎఫెక్ట్ నడకదారి బంద్

తిరుపతి: మండూస్ తుఫాన్ ఎఫెక్ట్ తో శ్రీవారిమెట్టు మార్గం మూసివేశారు టీటీడీ అధికారులు.   వరద నీరు మెట్లపై ప్రవహిస్తుండడంతో అప్రమత్తమైన TTD అధికారులు...ఉదయం 8 గంటల నుంచి నడక మార్గం భక్తులకు అనుమతి...

అనంత గిరి ప్రదక్షిణ కు మహాత్తరమై శక్తి ఉంది: – జిల్లా పరిషత్ చైర్మన్ సునితా మహేందర్ రెడ్డి

వికారాబాద్ : అనంత పద్మనాభుడి మహిమలు అంతు చిక్కనివని ప్రపంచంలోనే అతివిలువైన సంపద స్వామి స్వంతమని జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ సునీత మహేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం హిందు జనశక్తి, ఆధ్వర్యంలో వికారాబాద్...

Popular

Subscribe

spot_imgspot_img
error: కాఫీ చేయడం ఆపేసి లింక్ పంపండి