వికారాబాద్: వికారాబాద్ పట్టణంలో ఈ నెల 21 నుండి 27 వరకు అతి రుద్ర మహయజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని ఆధ్యాత్మీక సేవా మండలి సభ్యులు సుబాష్ పంతులు పేర్కొన్నారు. సోమవారం వికారాబాద్...
తిరుపతి: తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో యువతి మోసం చేసింది. ప్రసాదంలో మత్తు మందు ఇచ్చి బంగారం దోచుకెళ్లిన ఘటన చోటు చేసుకుంది. బస్సులో యువకుడికి పరిచయమై లాడ్జికి తీసుకెళ్లిన యువతి అనంతరం ప్రసాదంలో...
శబరిమలై: శబరిమలై అయ్యప్ప స్వామిని దర్శించుకునేెందుకు అయ్యప్ప స్వాములు పెద్ద ఎత్తున తరలిరావడంతో తంత్రి , దేవస్వామ్ బోర్డు , EO సంప్రదింపుల మేరకు దర్శన సమయం రోజుకు 18 గంటల నుండి...
తిరుపతి: మండూస్ తుఫాన్ ఎఫెక్ట్ తో శ్రీవారిమెట్టు మార్గం మూసివేశారు టీటీడీ అధికారులు. వరద నీరు మెట్లపై ప్రవహిస్తుండడంతో అప్రమత్తమైన TTD అధికారులు...ఉదయం 8 గంటల నుంచి నడక మార్గం భక్తులకు అనుమతి...
వికారాబాద్ : అనంత పద్మనాభుడి మహిమలు అంతు చిక్కనివని ప్రపంచంలోనే అతివిలువైన సంపద స్వామి స్వంతమని జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ సునీత మహేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం హిందు జనశక్తి, ఆధ్వర్యంలో వికారాబాద్...