ఈనెల 26న శ్రీశైలం క్షేత్రానికి రాష్ట్రపతి

0
14 Views

శ్రీశైలం:  ఈనెల 26న శ్రీశైలం క్షేత్రానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రానున్నారు.మధ్యాహ్నం శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవారిని రాష్ట్రపతి దర్శించుకోనున్నారు.కేంద్ర టూరిజంశాఖ ద్వారా దేవస్థానం చేపట్టిన ప్రసాదం స్కీమ్ పనులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించనున్నారు.