17 Views
న్యూఢిల్లీ: బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ టిఆర్ఎస్ పార్టీ జాతీయ కిసాన్ సెల్ ఏర్పాటు చేశారు.కిసాన్ సెల్ అధ్యక్షుడిగా జాతీయ రైతు సంఘం నేత గుర్నాం సింగ్ చదూని నియామించారు. బిఆర్ఎస్ జాతీయ పార్టీ అధ్యక్షుని హోదాలో నియామక పత్రాలపై కేసిఆర్ తొలి సంతకం చేశారు.