తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి కి ఈడీ నోటీసులు.

0
24 Views

అనంతగిరి డెస్క్: తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి కి ఈడీ నోటీసులు అందాయి. ఈ నెల 19 న అద్దికారుల ముందు హాజరు కావాలని నోటీస్ అందుకున్నారు. ఏ కేసులో నోటీస్ వచ్చిందో ఎమ్మెల్యే  క్లారిటీ ఇవ్వన్నట్లు తెలుస్తోంది. నోటీసు అందిన అంశాన్ని కాన్ఫర్మ్ చేసిన ఎమ్మెల్యేతో  పాటు మరో సినీ హీరోయిన్ కు నోటీసులు అందినట్లు సనాచారం. అయితే డ్రగ్స్ కేసుకు సంబంధించిన నోటీసులు అంది ఉంటాయని జిల్లాలో చర్చ జరుగుతుంది.