తాత అయిన ఎంపీ రంజిత్ రెడ్డి

0
23 Views

హైదరాబాద్: చేవెళ్ల ఎంపీ డాక్టర్ జి.రంజిత్ రెడ్డి తాత అయ్యాడు. ఆయన కూతురు పూజ రెడ్డి శనివారం సాయంత్రం పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. కూతురుకు కొడుకు  పుట్టిన వెంటనే ఎంపీ రంజిత్ రెడ్డి తన రెండు చేతులతో మనుమడిని ఎత్తుకున్నారు. మనువడిని చేతిలోకి తీసుకున్న ఎంపీ ముఖంలో  సంతోషం కొట్టొచ్చినట్లు కనిపించింది. ఈ విషయాన్ని ఏం పేరు స్వయంగా తన ట్యూటర్లో తెలిపారు. తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారని సంతోషకరమైన సందర్భం అని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.