సొంత గూటికి బొత్స శ్రీకాంత్…బీజేపీ జిల్లా అధ్యక్షుడు మాదవరెడ్డి ఆధ్వర్యంలో బీజేపీలో చేరిక

0
14 Views

వికారాబాద్: బీఆర్ఎస్ పార్టీ నాయకుడు బొత్స శ్రీకాంత్ సొంత గూటికి చేరుకున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలో చేరి పని చేశారు. అప్పట్లో బీజేపీ జిల్లా అధ్యక్షుడితో విబేదాలతో పాటు సరైన నాయకుడికి పార్టీ టిక్కెట్ ఇవ్వలేదని బొత్స శ్రీకాంత్ పార్టీ మారగా ప్రస్తుతం కొత్తగా బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా మాదవరెడ్డి నియామకం కావడంతో మళ్లి బీజేపీ పార్టీలో చేరారు. దీంతో మాదవరెడ్డి శ్రీకాంత్ కు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.