రోడ్డు ప్రమాదంలో ఏఆర్ కానిస్టేబుల్ మృతి..పార్థివ దేహానికి నివాళి అర్పించిన ఎస్పీ

0
13 Views

వికారాబాద్: ఎస్పీ కార్యాలయంలో పని చేసే ఏఆర్ కానిస్టేబులు రోడ్డు ప్రమాదంలో మరణిచడంతో జిల్లా ఎస్పీ కోటి రెడ్డి నివాళులు ఆర్పించారు. వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి చనిపోయిన ఏఆర్ కాని స్టేబుల్ కృష్ణ కుమార్ పార్థివా దేహాన్ని సందర్శించి వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి, పోలీస్ డిపార్ట్మెంట్ తరుపున ఎప్పటికి అండగా ఉంటామని భరోసా కల్పించారు.