వేరే గ్రానికి చెందిన ఓట్లను తొలగించండి..

0
85 Views

వికారాబాద్ (కోట్ పల్లి ) : మండల పరిధిలోని రాంపూర్ గ్రామంలో వేరే గ్రామానికి చెందిన ఈడిగి రాములు, బుగ్గాపురం, కోటపల్లి మండలం, తాండూర్ నియోజక వర్గం కు చెందిన ఓట్లు నమోదు కావడం జరిగిందని ఈలాంటి ఓట్ల రాంపూర్ ఓటర్ జాబితా ఎన్ని ఉన్నా తొలగించాలని స్థానిక తహశీల్దార్ ఆశాజ్యోతి కి వినతి పత్రన్ని అందజేయడం జరిగిందని గ్రామ ప్రజలతో నాయకులు డక మహేశ్వర్ రెడ్డి అన్నారు..ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ఇటీవల ఎంపి ఎన్నికల్లో వేరే గ్రామాల ప్రజలు ఓట్లు రాంపూర్ గ్రామంలో నమోదు కావడం జరిగిందని.. అలాంటి ఓట్లను రద్దు చేయాలని స్థానిక తహశీల్దార్ ఆశాజ్యోతికి గ్రామ ప్రజలు ఆధ్వర్యంలో వినతి పత్రం ద్వార తెలపడం జరిగిందన్నారు.. బుగ్గపూర్ గ్రామానికి చెందిన ఇడిగి రాములు నా ఓటు తప్పుగా రాంపూర్ గ్రామంలో నమోదు కావడం జరిగిందనీ నా సొంత గ్రామం అయిన బుగ్గపురం కోటపల్లి మండలం, తాండూర్ నియోజక వర్గంలో నా ఓటును మార్చగలరిని,రాంపూర్ గ్రామ ప్రజలతో కలసి తహశీల్దార్ కు వినతి పత్రాన్ని ఆయన అందజేశారు. అందుకు స్పందించి తహశీల్దార్ రాంపూర్ గ్రామానికి సంబంధం లేని ఓట్లు ఏవైతే ఉన్నాయా వాటిని గుర్తించి,వారికి కావలసిన చోటికి సరైన పత్రలతో తహశీల్దార్ కార్యాలయనికి వస్తె ఫారం 8 ద్వారా షిఫ్ట్ చెయ్యడం జరుగుతుందని తెలిపారు.. ఈ కార్యక్రమంలో రాంపూర్ గ్రామ ప్రజలు రెండు వందలకు పైగా పాల్గొన్నారు..