84 Views
వికారాబాద్: చెరువులో పడి గుర్తు తెలియని మహిళా మృతి చెందిన సంఘటన వికారాబాద్ పట్టణంలో చోటు చేసుకుంది. ఇందుకు సంబందించిన వివరిలిలా ఉన్నాయి. వికారాబాద్ ప్రజల దాహర్తిని తీర్చే శివసాగర్ చెరువులో మంగళవారం ఉదయం గుర్తు తెలియని మృతదేహాం కన్పించడంతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. చనిపోయింది ఎవరూ ఏమై ఉంటుందనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే మృతి చెందిన మహిళది గొంగుపల్లి అని ఆమె పేరు చంద్రమ్మగా స్థానికులు తెలుపుతున్నారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది