ఓంశాంతి భవనంలో కృష్ణాష్టమి వేడుకలు..పాల్గొన్న ఎస్పీ నారాయణరెడ్డి

0
73 Views

వికారాబాద్: బ్రహ్మకుమారిస్ ఓంశాంతి భవనంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి పాల్గొని వేడుకలకు పాల్గొన్నారు. వేదికపై బ్రహ్మకుమారి మధు అక్కయ్య, గోపాల్ సంచాలకులు పాల్గొన్నారు. చిన్నారులు కృష్ణుడు మరియు గోపికల వేషధారణలో ఆకట్టుకోగా ఈ వేడుకలు ఎంతో ఉత్సాహభరితంగా సాగాయి.