ఎన్నేపల్లి గ్రామంలో వినాయక నిమజ్జనం: లడ్డు వేలంపాటలో 1.30 లక్షల రూపాయలకు భూపాల్ రెడ్డి సొంతం

0
203 Views

వికారాబాద్ : ఎన్నేపల్లి గ్రామంలో ఆదివారం వినాయక నిమర్జనం ఘనంగా నిర్వహించారు. గ్రామస్తులు ఉత్సవాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. వినాయకుడి వద్ద నిర్వహించిన లడ్డు వేలం పాటలో భారీ పోటీ నెలకొంది. చివరకు, భూపాల్ రెడ్డి వేలంలో విజేతగా నిలిచి లడ్డుని కైవసం చేసుకున్నారు. ఈ లడ్డును ఆయన 1,30,000/- రూపాయలకు పొందారు.