బొప్పునారం గ్రామ దాడిలో ఇరువురుపై కేసు

0
19 Views

వికారాబాద్ (బంట్వారం): బొపురారం గ్రామంలో శనివారం రాత్రి జరిగిన ఇరు వర్గాల దాడిలో ఇరువురి పై కేసు నమోదు చేయడం జరిగిందని బంట్వారం పోలీసులు తెలిపారు. టిప్పర్ లారీ విషయమై జరిగిన గొడవలో ఇరువురు కొట్టుకోవడం వల్ల ఇరువర్గాల వ్యక్తులకు గాయాలయ్యాయని ఆయన తెలిపారు. ఈ దాడి విషయమై  కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతుందని ఎస్సై స్పష్టం చేశారు