శబరిమల అయ్యప్ప దర్శనానికి 15 గంటలు

0
17 Views

శబరిమలై: శబరిమల అయ్యప్ప దర్శనానికి కనీసం 15 గంటలు పడుతున్నట్టు తెలుస్తుంది. పంబా నుంచి శబరిమలై వెళ్లేందుకు కనీసం అయ్యప్ప స్వాములకు 10 గంటల సమయం పడుతుందని లక్షలాది మంది అయ్యప్ప స్వాములు అయ్యప్పను దర్శించుకునేందుకు వచ్చారు. దీంతో దర్శనానికి ఎక్కువ సమయం పడుతుంది. ఈ ప్రతి సంక్రాంతి వరకు ఇదే విధంగా ఉంటుందని ఆలయ నిర్వాహకులు తెలుపుతున్నారు. అయ్యప్ప దర్శనానికి వెళ్లే స్వాములు తగు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగాలని సూచిస్తున్నారు.