చేవెళ్లలో 64 కేజీల గంజాయి పట్టి వేత

0
14 Views

చేవెళ్ల : చేవెళ్ల మండల కేంద్రంలో శంకర్ పల్లి ఎక్స్ రోడ్డులో పోలీసులకు 64కేజీల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు నలుగురిని అరెస్ట్ చేయగా పరారీలో మరో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. పోలీసులు 16లక్షల విలువైన గంజాయి, 2 సెల్ ఫోన్స్ సీజ్  చేశారు. ఒడిస్సా నుండి తెచ్చి హైదరాబాద్ కు తీసుకొచ్చి గంజాయిని విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.