ఏన్కేపల్లి మాజీ సర్పంచ్ పడేలా మొగులయ్య పార్థివ దేహానికి నివాళులర్పించిన ఏసీఆర్

0
90 Views

 

వికారాబాద్: మోమిన్ పేట్ మండలం ఏన్కేపల్లి గ్రామ మాజీ సర్పంచ్ పడేలా మొగులయ్య మరణించిన విషయం తెలుసుకున్న మాజీ మంత్రి, డాక్టర్ ఏ.చంద్రశేఖర్ నివాళులు ఆర్పించారు. సోమవారం వారి స్వగ్రామానికి వెళ్లి భౌతిక కాయానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు, వారి కుటుంబ సభ్యులను ఓదార్చి, సానుభూతి తెలిపారు.