15 Views
వికారాబాద్:వికారాబాద్ లోని ACR’S భృంగిఇంటర్నేషనల్ స్కూల్ ని మాజీమంత్రి వర్యులు డాక్టర్ ఏ చంద్రశేఖర్ పర్యవేక్షించారు ఈ సందర్భంగా ఆయన ప్రైమరీ విద్యార్థులతో ముచ్చటించారు చదువు బాగానే చెబుతున్నార..మీకు ఇబ్బందులు ఏమైన ఉన్నాయా . అని విద్యార్థుల ను అడిగి తెలుకున్నారు..విద్యార్థులతో మాట్లాడుతూ… బాగా చదువుకోవాలి. మీకు బంగారు భవిష్యత్… ఉంటుంది అని అన్నారు. చిన్నారులు ఆడుతున్న ఆటలను పరిశీలించారు. చదువు తో పాటు ఆటలలో కూడా ఉల్లాసంగా గడపాలని విద్యార్థుల తో ఆయన అన్నారు.