హైదరాబాద్‌ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి. 12న ముహుర్తం ఫిక్స్

0
51 Views

అనంతగిరి న్యూస్ నెట్వర్క్: కాంగ్రెస్ తమ వలసలను కొనసాగిస్తుంది బీఆర్ఎస్ పార్టీని కాళీ చేయాలని లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళుతుండగా తాజాగా హైదరాబాద్ లోని బబీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నారు ఈ నెల 12న జిహెచ్ఎంసి లోని ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు తెలుస్తుంది ఇందులో రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తో పాటు సుధీర్ రెడ్డి, అరికపూడి గాంధీ, మర్రి శేఖర్ రెడ్డి, కేపీ వివేకానంద , కృష్ణారావు, లక్ష్మారెడ్డి పార్టీ మారుతున్నట్లుగా సమాచారం. ఇప్పటికే కాంగ్రెస్ పెద్దదిలతో సమావేశమైన ఎమ్మెల్యేలు పార్టీ మారెందుకు సిద్ధమయ్యారు తమ అనుచరుల వద్ద 12 తారీఖున పార్టీ మారుతున్నట్లుగా వారు తెలిపినట్లుగా తెలుస్తుంది.