వికారాబాద్(మర్పల్లి):మర్పల్లి మండల పరిదిలోని బూచన్ పల్లి గ్రామానికి చెందన బైండ్ల కిష్టప్ప సోమవారం రాత్రి అనారోగ్యంతో మరణించగా విషయం తెలుసుకున్న ఎస్ కే ఆర్ ట్రస్టు వ్యవస్తాపకులు, మాజీ గ్రథాలయ సంస్థ చైర్మన్ సనగారి కొండల్ రెడ్డి ఎస్ కే ఆర్ ట్రస్టు ద్వారా కిష్టప్ప అంత్యక్రియలకు 5 వేల రూపాయలు పంపించారు.మృతుడి కుటుంబ సభ్యలను మర్పల్లి కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రవీందర్ పరామర్శించి 5 వేల రూపాయలు ఆర్ధిక సహాయం అందిజేసారు.వారి వెంట వెంకట్ రెడ్డి,శ్రీనివాస్ రెడ్డి,మానిక్ రెడ్డి,శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.