మోడిని కలిసిన మాజీ బీజేపీ జిల్లా అధ్యక్షుడు

0
11 Views

వికారాబాద్: బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర నాయకుడు సదానందారెడ్డి దేశ ప్రధాని నరేెంద్ర మోడిని కలిశారు. తెలంగాణ పర్యాటనలో నాగర్ కర్నులు వచ్చిన మోడిని మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు.