10 వ తరగతి పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు:డీఈవో రేణుకాదేవి

0
16 Views

వికారాబాద్:సోమవారం నుండి ప్రారంభం కానున్న 10 వ తరగతి పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేశామని డీఈవో రేణుకా దేవి తెలిపారు.జిల్లా వ్యాప్తంగా 80 కేంద్రాలను ఏర్పాట్లు చేశామని,వీటిలో 70 కేంద్రాలలో రెగ్యులర్ విధ్యార్థులకు ,10 కేంద్రాలలో ప్రైవేట్ విధ్యార్థులకు కేటాయించామన్నారు.13412 మంది రెగ్యులర్  విధ్యార్థులు,2300 మంది ప్రైవేట్ విధ్యార్ధులు పరీక్ష రాయనున్నట్లు వెల్లడించారు