మాజీ మంత్రి ప్రసాద్ కుమార్ కు కాంగ్రెస్ లో కీలక బాధ్యతలు

0
18 Views

వికారాబాద్ : మాజీ మంంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ కు కాంగ్రెస్ అధిష్టానం కీలక బాధ్యతలను అప్పగించింది. టీపీసీసీ కార్యనిర్వహాక కార్యవర్గంలో ఆయన స్థానం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో టీపీసీసీ ఉపాధ్యక్షుడిగా కూడా మాజీ మంత్రి సేవలు అందించారు. ప్రస్తుతం కార్యనిర్వాహక కార్యవర్గంలో స్థానంతో టీపీసీసీ తీసుకుని నిర్ణయాల్లో కీలక భూమిక పోషించనున్నారు.