పార్లమెంట్ ఎన్నికలలో కాసాని జ్ఞానేశ్వర్ ని భారీ మేజార్టీతో గెలిపించుకుందాం: మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్

0

వికారాబాద్: పార్లమెంట్ ఎన్నికలలో కాసాని జ్ఞానేశ్వర్ ని భారీ మేజార్టీతో గెలిపించుకుందామని మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ అన్నారుమంగళవారం వికారాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని మద్గుల్ చిట్టెంపల్లి లో BRS పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించి రాబోవు పార్లమెంటరీ ఎన్నికలలో కారు గుర్తుకు ఓటు వేసి కాసాని జ్ఞానేశ్వర్ ని గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ గోపాల్, పట్టణ అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి, AMC మాజీ చైర్మన్ విజయ్ కుమార్, కౌన్సిలర్లు అనంత్ రెడ్డి, కృష్ణ రెడ్డి, సంతోష నర్సింలు, సీనియర్ నాయకులు మేక చంద్ర శేఖర్ రెడ్డి, PACS వైస్ చైర్మన్ పాండు, నాయకులు B. నర్సింలు, R. మల్లేశం, కిషోర్, ముర్తుజా అలీ, సోషల్ మీడియా మల్లేష్, యూత్ అధ్యక్షులు గిరీష్ కొఠారి, స్థానిక నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.