మానవత్వం చాటుకున్న ఎమ్యెల్యే పట్నం నరేందర్ రెడ్డి

0
21 Views

కొడంగల్ : రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తిని కొడంగల్ ఎమ్మెల్యే నరేెందర్ రెడ్డి గమనించి మానవత్వం చాటుకున్నారు. మంగళవారం  కొడంగల్ – కోస్గి రోడ్డు లో ప్రమాదం జరుగగా ప్రమాదానికి గురైన బాధితునికి బాసట నిలిచారు. తనకు సెక్యురిటి గా వచ్చిన పోలీస్ వారి వాహనంలో క్షతగాత్రున్నీ కొడంగల్ ఆసుపత్రికి తరలించి ఆసుపత్రి డాక్టర్లకు ఫోన్ చేసి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. సరైన సమయానికి ఆసుపత్రికి తీసుకురావడం వల్ల ఎలాంటి ప్రమాదం లేదు అని డాక్టర్లు తెలిపారు.